online examలో sem-4 నందు మార్పులు చేయబడ్డాయి. ఇంతకు ముందు అన్ని పేపర్లు కలిపి ఒకే పరీక్ష నిర్వహించేవారము. ఇప్పుడు అలా కాకుండ పేపరు-1 మరియు పేపరు-2 ప్రతి టెస్టులో విడివిడిగా ఉంటాయి. కావున ప్రతి టెస్టులో పేపరు-1 మరియు పేపరు-2 రాస్తేనే ఆ పరీక్ష పూర్తి చేసినట్లు పరిగణింపబడును.